top of page


ముసుగులో మృగం
రాత్రి పదకొండు గంటలు దాటింది. ఒక మహిళ తన చిన్నారితో పోలీస్ స్టేషన్లోకి పరుగెత్తుకుంటూ వచ్చి, "ఈ రాత్రి నేను రాకపోతే రేపు ఉదయం మేమిద్దరం బతికి ఉండం..." అని చెప్పిన క్షణం నుంచి ప్రారంభమవుతుంది ఈ కథ. కుటుంబ హింసగా మొదలైన కేసు, దేశవ్యాప్తంగా విస్తరించిన సైబర్ నేర ముఠా వరకు ఎలా చేరుకుందో చెప్పే ఉత్కంఠభరిత ప్రయాణమే "ముసుగులో మృగం".

Ch. Pratap
Jul 129 min read
bottom of page
