top of page


కవి సోమన్న "చిరునవ్వు" పుస్తకావిష్కరణ
బహుగ్రంథకర్త గద్వాల సోమన్న రచించిన "చిరునవ్వు" పుస్తకం తిరుపతిలో ఘనంగా ఆవిష్కరించబడింది. ప్రముఖ అతిథులు, సాహితీవేత్తలు, పాత్రికేయుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం సాహిత్యాభిమానులను ఆకట్టుకుంది.

Gadwala Somanna
4 hours ago1 min read
bottom of page
