top of page


పంచలింగాల క్షేత్రం: కర్నూలు
తుంగభద్ర తీరాన వెలసిన పంచలింగాల క్షేత్రం ఒకే పానవట్టంపై ఐదు శివలింగాలతో భక్తులను ఆకట్టుకుంటుంది. భీముడు కాశీ నుంచి తెచ్చిన శివలింగాలకు సంబంధించిన స్థల పురాణం ఈ క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక వైభవాన్ని అందిస్తుంది. అయితే నేడు ఆలయ నిర్వహణ పరిస్థితి భక్తుల హృదయాలను కలచివేస్తోంది.

Sudha Vishwam Akondi
Aug 42 min read
bottom of page
