top of page


పరాభవ సాక్షిగా... పచ్చని మరణశాసనం
కానీ ఈ 'పరాభవ' నామ సంవత్సర ఉగాది వేళ, ఈదరవారిపల్లె ఆకాశంలో ఒక వింతైన శూన్యం ఆవరించింది. అభివృద్ధి అనే రక్కసి నోరు తెరిచి, కనిగిరి కొండల అంచున ఉన్న పచ్చదనాన్ని మింగేయడానికి సిద్ధమైంది. నేషనల్ హైవే వెడల్పు పనుల కోసం మున్సిపాలిటీ వాళ్లు గీసిన ఆ ఎర్రటి గీత, వెంకయ్య ఇంటి గుమ్మం దాటి ఆ వేపచెట్టు రొమ్మును చీల్చుకుంటూ వెళ్ళింది. అది కేవలం ఒక గీత కాదు, ప్రకృతి పైన మనిషి వేసిన మరణశాసనం.

Ram Prasad Eruvuri
5 hours ago4 min read
bottom of page
