top of page


ధృతరాష్ట్రుడు కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అనడంలో ఆంతర్యం ఏమిటి?
ధర్మం ఎటువైపు ఉందో తెలిసినా, తన కుమారుడి పట్ల ఉన్న గుడ్డి ప్రేమ కారణంగా ధర్మపక్షాన్ని సమర్థించలేకపోయిన వ్యక్తి ధృతరాష్ట్రుడు. భగవద్గీత ప్రారంభంలో "ధర్మక్షేత్రే కురుక్షేత్రే" అని పలికిన అతని మాటల వెనుక ఒక తండ్రి ఆందోళన, ఒక రాజు అపరాధ భావన, ఒక మనిషి అంతర్మథనం దాగి ఉన్నాయి.

Rayala Sreeramachandra Kumar
Jun 216 min read
bottom of page
