top of page


కచదేవయాని - పార్ట్ 57
శుక్రాచార్యుడి ఆజ్ఞతో శర్మిష్ఠ, నారాచి కలిసి గురుకులానికి వెళ్లేందుకు సిద్ధమవుతారు. తల్లిదండ్రులు జాగ్రత్తలు చెబుతూ ధైర్యం నూరిపోస్తారు. రాజకుమార్తెగా జీవించిన శర్మిష్ఠ, ఇప్పుడు దేవయానికి దాసీగా సేవ చేయాల్సిన పరిస్థితి రావడంతో రాచనగరం మొత్తం విషాదంలో మునిగిపోతుంది. భావోద్వేగాలతో నిండిన ఈ భాగం కథలో కీలక మలుపును చూపిస్తుంది.

T. V. L. Gayathri
Jun 95 min read


ద్రోణుడి ఆగమనం
బావిలో పడిన ఒక చిన్న బంతి… కానీ దాన్ని బయటకు తీశాడు ఒక మహాగురువు. ద్రోణాచార్యుడి ఆగమనం కేవలం ఒక సంఘటన కాదు, మహాభారత భవిష్యత్తునే మార్చిన ఆరంభం.

Ch. Pratap
May 233 min read


కచదేవయాని - పార్ట్ 54
దేవయాని బావిలో పడిన ఘటన తర్వాత పరిస్థితులు తీవ్ర మలుపు తిరిగాయి. యాయాతి రక్షించిన దేవయాని, శర్మిష్ఠపై మండిపడుతూ ఆమెను తన దాసిగా చేయాలని తండ్రి శుక్రాచార్యుడిని ఒత్తిడి చేస్తుంది. ఒకవైపు కూతురి బాధ, మరోవైపు దానవరాజు వృషపర్వునిపై ఉన్న బాధ్యత—ఈ రెండింటి మధ్య శుక్రాచార్యుడు ఎలా తడబడాడో ఈ భాగంలో చూడండి.

T. V. L. Gayathri
May 185 min read
bottom of page
