top of page


మనో శిఖరం - పార్ట్ 14
బెదిరింపులు... రాజకీయ ఒత్తిళ్లు... అవినీతికి వ్యతిరేకంగా పోరాటం... అయినా మన్విత వెనక్కి తగ్గలేదు. ప్రజల అండతో ముంబై రైల్వే స్టేషన్ను దివ్యాంగులకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఆమె ప్రయాణం ఎలా ముగిసింది? మనో శిఖరం చివరి భాగం ఇదే.

Ch. Pratap
Aug 134 min read


మనో శిఖరం - పార్ట్ 13
రాజమహేంద్రవరం విజయం స్పర్శ ఫౌండేషన్ను దేశవ్యాప్త ఉద్యమంగా మార్చింది. వరుసగా 15 భారీ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన మన్వితకు ఇప్పుడు భారతీయ రైల్వేలు దేశంలోనే అత్యంత క్లిష్టమైన ముంబై రైల్వే స్టేషన్ను అందుబాటులోకి తీసుకురావాలని ఆహ్వానం పలుకుతున్నాయి. ఇది ఆమె జీవితంలోనే అతిపెద్ద సవాలు.

Ch. Pratap
Aug 36 min read


మనో శిఖరం - పార్ట్ 12
ప్రభుత్వ పాఠశాలను దివ్యాంగులకు ఆదర్శవంతమైన విద్యాలయంగా మార్చిన మన్విత బృందం విజయాన్ని భార్గవ చేతుల మీదుగా ప్రారంభించింది. ఈ విజయం దేశవ్యాప్త ఉద్యమానికి నాంది పలికింది.

Ch. Pratap
Jul 247 min read


మనో శిఖరం - పార్ట్ 11
తిరస్కరణలతో నిరాశ చెందిన బృందానికి మన్విత కొత్త ధైర్యాన్ని నింపుతుంది. అదే సమయంలో ప్రముఖ సినీ నటుడు భార్గవ ఆమె పోరాటాన్ని గుర్తించి స్పర్శ ఫౌండేషన్కు రెండు కోట్ల రూపాయల విరాళం అందిస్తాడు. ఆ సహాయంతో ప్రభుత్వ పాఠశాలను పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలనే వారి తొలి కలకు శ్రీకారం చుడతారు.

Ch. Pratap
Jul 136 min read


మనో శిఖరం - పార్ట్ 10
ఢిల్లీలో అధికారుల ప్రశంసలు పొందినా, నిధుల కొరతతో మన్విత ఆశలు తాత్కాలికంగా ఆగిపోతాయి. అవినీతి అధికారుల బెదిరింపులు, కార్పొరేట్ తిరస్కరణలు, పాత భావజాలంతో పోరాడుతూ ఆమె వెనక్కి తగ్గదు. చివరకు ఆరుగురు యువ ఇంజనీర్లు ఆమెకు అండగా నిలవడంతో, ఆమె ఒంటరి పోరాటం ఒక సామాజిక ఉద్యమంగా మారడం ప్రారంభమవుతుంది.

Ch. Pratap
Jul 46 min read


మనో శిఖరం - పార్ట్ 8
దివ్యాంగుల కోసం సమాన అవకాశాల కల్పన లక్ష్యంగా మన్విత స్పర్శ ఫౌండేషన్ డీపీఆర్ను సిద్ధం చేసింది. అయితే ప్రభుత్వ నిరాసక్తత, బ్యాంక్ మేనేజర్ అవమానకరమైన తిరస్కరణ ఆమెను వెనక్కు నెట్టలేకపోయాయి. ఆ సంఘటన ఆమె సంకల్పాన్ని మరింత పదును పెట్టింది.

Ch. Pratap
Jun 166 min read
bottom of page
